Home » sabbam hari
కరోనావైరస్ మహమ్మారి కారణంగా మరో రాజకీయ ప్రముఖుడు కన్నుమూశారు. మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి (69) కరోనాతో చనిపోయారు. విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన కొవిడ్ బారిన పడిన
టీడీపీ సీనియర్ నేత, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారింది. కరోనా బారిన పడిన ఆయన... విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 5 రోజులుగా చికిత్స పొందుతున్నారు. కొవిడ్తోపాటు ఇతర ఇన్ఫెక్షన్లు సోకడంతో ఆయన ఆరోగ్యం విషమించి
విశాఖ : ఏపీ ప్రజలు మరోసారి చంద్రబాబుకి పట్టంకట్టబోతున్నారని టీడీపీ నేత సబ్బం హరి అన్నారు. ఎన్నికల్లో టీడీపీకి మహిళలు సంపూర్ణ మద్దతిచ్చారని ఆయన చెప్పారు. రాజధాని అమరావతిని చంద్రబాబు బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారని సబ్బం హరి ప్రశంసించారు. అ�
అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరికి తెలుగుదేశం అసెంబ్లీ సీటు కేటాయించింది. విశాఖపట్టణం జిల్లాలోని భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న సబ్బం హరి ఇవాళ(20 మార్చి 2019) ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అధికారికంగా టీడీపీ గూటికి చేరుకోన�
విశాఖపట్టణం : జగన్ పాదయాత్ర ముగిసిందో లేదో.. ఏపీ పాలిటిక్స్ భగ్గుమన్నాయి. సంక్రాంతి పండుగను సైతం పక్కనపెట్టి మరీ నేతలు రాజకీయ వ్యూహాల్లో బిజీ అయ్యారు. ఆశావహులకు వల వేస్తూనే.. సీట్ల సర్దుబాట్లపై చర్చలు చేస్తున్నారు. జిల్లాల్లో పార్టీ బలాబ
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అన్ని పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఓ వైపు అభ్యర్థుల కసరత్తు, మరోవైపు చేరికలపై దృష్టి పెట్టాయి. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా దీనిపైనే ఫోకస్ పెట్టారు. వివిధ పార్టీల నేతలు టీడీపీ కండువా కప్పుకునేం