Home » Sadhvi Pragya
రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్లో పర్యటించారు. ఈ సందర్భంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించారు. భారత దేశ పార్లమెంటులో ప్రతిపక్షాల మైక్లు పని చేయవని ఆరోపించారు. అవి సరైన స్థితిలోనే ఉన్నప్పటికీ, వాటిని స్విచ్ ఆన్ చేయడం సాధ్యం కాదన్నారు.
‘‘ఏదో మంచో? ఏది చెడో, ఏది చట్టబద్ధమో.. ఏది కాదో ప్రజలకు తెలుసు. దేశంలో అన్ని భావజాలాల ప్రజలు జీవిస్తున్నారు. మహిళలు, అమ్మాయిల హక్కుల గురించి నేను వారికి గుర్తు చేస్తే దీనిపై ఇబ్బంది పడే అవసరం ఏమీ లేదు’’ అని ప్రజ్ఞా చెప్పారు.
క్రైస్తవ మిషనరీల్లో పిల్లల్ని చదివించొద్దని ప్రగ్యా సూచించారు. అందులో చదవడం వల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందని ఆమె పేర్కొన్నారు. మిషనరీల్లో చదివిన వారికి సంస్కృతీ సంప్రదాయాలు తెలియవని, వారు తమ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో పడేస్తారన�
లోక్ సభ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు చేసిన వైద్య పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ గా తేలింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన బీజేపీ ఎంపీకి కొవిడ్ పాజిటివ్ అని స్వయంగా..
మాలెగావ్ పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాద్వి ప్రజ్ఞ ఠాకూర్ బీజేపీలో జాయిన్ అయ్యారు. బుధవారం (ఏప్రిల్-17, 2019) ఆమె ఆ పార్టీలో చేరారు. భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉంది. అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున దిగ్విజయ్ సింగ్ బరి�