Home » Sai Kishore Emotional
2020, 2021 ఐపీఎల్ సీజన్లలో సాయి కిషోర్ చెన్నై జట్టులో సభ్యుడు. అయితే, ఆ రెండు సీజన్లలోనూ అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. 2022కు ముందు జరిగిన వేలంగా అతన్ని గుజరాత్ టైటాన్స్ జట్టు భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకుంది.