Home » Sai Praneeth
: జకార్తాలోని ఇస్టోరాలో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో పీవీ సింధు, సాయి ప్రణీత్ ఓటమికి గురయ్యారు. చైనాకు చెందిన హీ బింగ్ జియావో చేతిలో ఓడిన భారత షట్లర్ ఇండోనేషియా ఓపెన్ 2022 ఆశలు నీరుగారాయి.
హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ క్రీడా పురస్కారాలను అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. 2018 సంవత్సరానికిగాను �
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్ షిప్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, సాయి ప్రణీత్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు.
ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్షిప్లో తెలుగు స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టినప్పటికీ సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్లు క్వార్టర్స్ చేరకుండానే నిష్క్రమించారు. 16వ సీడ్ భమిడిపాటి సాయిప్రణీత్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ 8వ ర్