Home » Saidabad area
75 మంది విద్యార్థులతో కలిసి టూర్కు వెళ్తున్న స్కూలు బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.