Home » sakalajanula samme
మందడంలో సకల జనుల సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ధర్నాలో పాల్గొన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. చేతికి అందిన మహిళల్ని ఈడ్చిపడేశారు. మహిళల్ని పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించే క్రమంలో మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంద
అమరావతి ప్రాంత గ్రామాల్లో సకల జనుల సమ్మెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మందడంలో ధర్నా చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో కొంతమంది మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిపై ఏఎస్సీ చక్రవర్తి మాట్లాడుతూ..మహిళలపై తాము దాడి
రాజధాని గ్రామాల ప్రజలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రేపటి (జనవరి 3,2020) నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. అత్యవసర సేవలకు