Home » sake sailajanath
కాంగ్రెస్ నేతల్లో మరి కొందరు కూడా వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుందని చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం పట్ల ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ నేతలు, శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ భారీగా సంబరాలు జరుపుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా శవాల మీద రాజకీయాలు చేయదని Sake Sailajanath అన్నారు. గూడెం మరణాలపై కాంగ్రెస్ పార్టీ కూడా విచారణ కోరుతోందన్నారు.
ap congress: జాతీయ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. అటు దేశంలోనూ.. ఇటు ఏపీలోనూ ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడలు ఫలించడం లేదు. ప్రభుత్వాలపై గళమెత్తడంలో కూడా సక్సెస్ కాలేకపోతోంది. ఏపీ విషయంలో పార్టీ చీఫ్ శైలజానాథ్�
చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనంతపురం జిల్లాకు చెందిన దళిత నేత , ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ సాకే శైలజానాధ్ ను నియమించారు పార్టీ అధ్యక్షురాలుసోనియా గాంధీ. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అంపశయ్యపై ఉన్న�
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీనియర్ నాయకుడు సాకే శైలజానాధ్ నియమితులయ్యారు. 2019 లో జరిగినసార్వత్రిక ఎన్నికల తర్వాత అధ్యక్ష పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేశారు అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. గత కొన