Home » sakshi singh
మహేంద్రసింగ్ ధోని తాజాగా నేడు క్రిస్మస్ సందర్భంగా ఇలా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లో క్రిస్మస్ తాతలా మారి అలరించాడు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలను ధోని భార్య సాక్షి సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం ధోని ని అభిమానిస్తారంటే అతి శయోక్తి కాదేమో.
జార్ఖండ్ రాజధాని రాంచీలో కరెంట్ కోతలపై టీమిండియా మాజీ కెప్టెన్ ధోని సతీమణి సాక్షి సింగ్ ఫైర్ అయ్యారు. కరెంట్ కోతలపై ట్విట్టర్ వేదికగా సాక్షి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి రోజు కరెంట్ కోతలతో రాంచీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న
ఇటీవల ప్రపంచకప్లో భారత్ సెమీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. సీనియర్ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇక క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు రిటైర్మెంట్ తర్వాత ధోనీ బీజేపీ పార్టీలో చేరుతాడన
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షిసింగ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ పోస్ట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు మోను కుమార్ తో కలిసి దిగిన ఓ ఫోటోను సాక్షి ఇన్ స్టాగ్రామ్లో పోస్�