Home » salaries
నాసా ఉద్యోగులకు భారీ వేతనాలు అందుతాయి. వారి కన్నా అధికంగా వేతనాలు తీసుకునే వారూ ఉన్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు టికెటింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎల్ బీ నగర్-మియాపూర్ కారిడార్ లోని 150 మంది మెట్రో టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
జీతాలు ఇవ్వకుండా వీఆర్ఏలను కేసీఆర్ వేధిస్తున్నారని మండిపడ్డారు. మోదీ కోసం కేసీఆర్..కేసీఆర్ కోసం బీజేపీ పని చేస్తున్నాయని ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది. జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలవనుంది. వారందరిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. అగస్టు నుంచి కొత్త జీతాలు అందుకోనున్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు.(KCR Good News)
ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లకు, ఉద్యోగ సంఘం నేతలు చేస్తున్న డిమాండ్లకు ఏ మాత్రం సంబంధం లేదంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
ఓవైపు ఉద్యోగులు ఉద్యమం చేస్తుండగా, ఏపీ సర్కార్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. నూతన పీఆర్సీ అమలుపై పట్టుదలగా ఉంది. ఆ దిశగా తన పని తాను చేసుకుపోతోంది.
అయితే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ, డ్రాయింగ్ అధికారులు నిరాకరిస్తున్నారు. తాము కూడా ఉద్యోగుల్లో భాగమేనని, జీతాలు ప్రాసెస్ చేయలేమని తేల్చి చెబుతున్నారు.
కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు. సౌత్ ఇండియాలోనే ఏపీలో హెఆర్ఏ ఎక్కువగా ఉంది. కరోనా సమయంలోనూ ఉద్యోగులకు మేలు చేశాము.
పీఆర్సీ ఆలస్యం అవుతుందని రూ.17వేల కోట్లు మధ్యంతర భృతి ఇచ్చామన్నారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే తరహాలోనే హెచ్ఆర్ఏ ఇస్తున్నాయని సీఎస్ వెల్లడించారు.