Home » Salary Hike
ఎమ్మెల్యేలకు 66 శాతం జీతాలు పెంచుతూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎమ్మెల్యేల వేతనాలు, ఇతర అలవెన్స్లు భారీగా పెరగనున్నాయి. వేతనాల పెంపు ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. రాష్ట్రపతి ద్రౌపది �
కరోనా మహమ్మారి ఉద్యోగుల్లో గణనీయమైన మార్పు తెచ్చింది కరోనా. మహమ్మారి విజృంభణ సమయంలో ఉద్యోగుల పట్ల సానుభూతితో లేని యాజమాన్యాల వైఖరి ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని పునరాలోచనలో పడేసింది
కరోనా కష్టకాలంలోనూ దేశీయ ఐటీ సేవల దిగ్గజం విప్రో తమ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. తమ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 80 శాతం మంది ఉద్యోగులకు
దేవాలయ అర్చకులు, మసీదులో పనిచేసే ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ 1లో ఉన్న అర్చకులకు ఇప్పటి వరకు రూ.10వేలు గౌరవ వేతనంగా ఉండగా.. దీనిని రూ.15,625కు, కేటగిరీ-2 అర్చకులకు రూ.5 వేల నుంచి
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు. జూనియర్ పంచాయతీ రాజ్ కార్యదర్శులకు..
telangana 73 % salary hike for employees : ఉద్యోగులకు కేవలం ఆరున్నర సంవత్సరాలలో 73 శాతం జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ సీఎం కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనాలు అందిస్తున్న రాష్ట్రం త
volunteers demand for salary hike: సచివాలయ వలంటీర్లు రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు దిగారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల�
కరోనా వైరస్ ఎంతో మందిని కష్టాల పాల్జేసింది. ఎన్నో జీవితాలను ఛిద్రం చేసేసింది. ఇంకా వైరస్ విస్తరిస్తునే ఉంది. దీని కారణంగా..లాక్ డౌన్ ప్రకటించారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో…అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. పరిశ్రమలు, దుకాణాలు, చిన్
ఆర్టీసీ ఉద్యోగులకు ముందే దీపావళి పండుగ వచ్చేసింది. వారి వేతనాలు భారీగా పెరిగాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు లెండి. పక్కనే ఉన్న గుజరాత్ రాష్ట్రంలో. అక్కడి బీజేపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీపావళి సంబరం ముందే వచ్చేసిందని �