Home » SALARY
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి కూడా నిరాశే ఎదురుకానుంది. వేతనాలు పెంచినా, పెరిగిన జీతాలు అందుకునే వీలు లేకుండా పోయింది. కొత్త పీఆర్సీపై జీవోలు జారీ కాకపోవడంతో కొత్త వేతనాలు అందుకునే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు జీవోలు జారీ చేసినా ఉద్�
Sharjah-based Indian businessman : కరోనా విజృంభణ సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. మరికొన్ని సంస్థలయితే ఏకంగా ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని సంస్థలు తాత్కాలికంగా ఉద్యోగులను నిలిపేసి.. కొన్ని నెలల తరువాత తిరిగి తీసుకున్నాయి. కానీ.. ఇక్కడ �
GHMC commissioner focused on roads management : చినుకు పడితే రోడ్లన్నీ గుంతల మయమే. బండిమీద వెళితే నడుములు విరిగిపోవటం ఖాయం. రోడ్లపై ఉండే గుంతలపై ఎన్ని విమర్శలువస్తున్నా… అధికారుల్లో స్పందన లేదు. సీరియస్గా తీసుకోవడం లేదు. రోడ్లపై గుంతలు పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయ�
Salary of Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు ప్రత్యర్థిగా జో బైడెన్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఫలితాలు వచ్చిన తర్వాత అధికారికంగా జనవరి 20వ తేదీ బుధవారం ప్రెసిడెంట్ పదవికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో అమెరికాకు ఒబామా అడ్
Govt hikes GHMC Sanitation workers salary : నగరంలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు దీపావళి పండుగ రోజు తీపి కబురు అందించింది తెలంగాణ ప్రభుత్వం. వీరికి వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. 2020, నవంబర్ 14వ తేదీన మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక
మీరు ఇంజినీరింగ్ చదివారా.. అయితే మీకు అద్భుత ఉద్యోగ అవకాశం. బీటెక్, బీఈలో ఏ గ్రూపు అయినా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. joinindianarmy.nic.inలోకి వెళితే అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ)టెక్నికల్ కోర్సు ఆధ్వర్యంలో ఈ రిక్రూట్మ�
Crime News జీతాలు అడిగిన మహిళా ఉపాధ్యాయుల పట్ల దారుణంగా ప్రవర్తించిన స్కూల్ యాజమాన్యం చర్యలు ఆలస్యంగా వెలుగు చూశాయి. జీతాలు అడిగిన మహిళా ఉపాధ్యాయులను వేధించటమే కాక టాయిలెట్స్ లో స్పై కెమెరాలు ఏర్పాటు చేసి అశ్లీల వీడియోలు తీసినట్లు బయట పడింది. మీ�
జీతం విషయంలో గొడవపడి యజమానిని హత్య చేశాడో ఉద్యోగి. ఉత్తర ప్రదేశ్లో ని షామ్లీకి చెందిన తస్లీమ్ (21) అనే యువకుడు ఢిల్లీ లో ఒక డైరీ ఫాం లో పని చేస్తున్నాడు. గతంలో హోటల్ లో పనిచేసిన తస్లీమ్ కరోనాలాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాడు. దీంతో డైరీ ఫాం న�
ఎట్టకేలకు గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వ చర్చలు సఫలం అయ్యాయి. వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకారించింది. గత కొన్నిరోజులుగా నర్సులు, ఔట్ సోర్సింగ్, శానిటరీ, సెక్యూరిటీ సిబ్బంది, అలాగే కంప్యూటర్ ఆపరేటర్లు ఫోర్త్ క్లాస్ ఎ�
కరోనావైరస్ కష్టకాలంలో ఉద్యోగులకు తీపికబురు అందించింది ఫ్రెంచ్ ఐటీ సర్వీసుల కంపెనీ క్యాప్ జెమినీ. లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న ఐటీ కంపెనీలు ఇప్పటికే పలు చోట్ల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు,జీతాల చెల్లింపులో కోతలు విధిస్తున్నట్ల�