-
Home » SALARY
SALARY
కొత్త లేబర్ చట్టాల్లో ఉన్న పాయింట్స్ ఇవే.. జాబ్ చేసే ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన 7 రూల్స్..
New Labour Laws : కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. నవంబర్ 21 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి.
కొత్త లేబర్ చట్టాల్లో ఉద్యోగులకి ఇదో బంపర్ న్యూస్..
New Labour Laws : దేశవ్యాప్తంగా కొత్త లేబర్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. దీనిపైన ప్రజల్లో చాలా ఆందోళనలు ఉన్నాయి.
కొత్త లేబర్ చట్టాలు.. మీ జీతం ఎంత కట్ అవుతుంది? చేతికి ఎంత వస్తుంది? చెక్ చేసుకోండి..
New Labour Laws : కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాలను అమలులోకి తీసుకొచ్చింది. నవంబర్ 21వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి.
ఐఐటీ చదవలేదు, ఎంబీఏ చేయలేదు.. రూ.26 లక్షల నుంచి 70 లక్షలకు పెరిగిన జీతం.. ఆశ్చర్యానికి గురి చేస్తున్న టెకీ కెరీర్ గ్రోత్..
ఈ పోస్ట్ చాలా మందిని ముఖ్యంగా IIT లేదా MBA నేపథ్యాలు లేని వారిని ఆకట్టుకుంది. వారు అతని ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకంగా, అంకితభావం, పట్టుదల శక్తికి నిదర్శనంగా భావించారు.
బాప్ రే..12ఏళ్లలో ఒక్కరోజు కూడా డ్యూటీ చేయకుండానే 28లక్షలు జీతం అందుకున్న పోలీస్.. ఎలాగంటే..
2023లో ఈ కానిస్టేబుల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. 2011 బ్యాచ్కు పే గ్రేడ్ ఎవాల్యుయేషన్ ప్రారంభించగా.. అప్పుడు విషయం బయటపడింది.
ఎస్బీఐలో ఉద్యోగాలు.. అప్లై చేసుకున్నారా? రూ. 50,000 వరకు జీతం
నియామక ప్రక్రియలో షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూలు ఉంటాయి.
జీతాలు ఎప్పుడు పడతాయ్.. 4 నెలలుగా వేచిచూస్తున్న పాక్ క్రికెటర్లు బాబర్ ఆజాం, మహ్మద్ రిజ్వాన్!
పాకిస్థాన్ క్రికెట్లో గందరగోళం నెలకొంది.
Daughter Gift : మొదటి జీతంతో తండ్రికి విలువైన గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. వీడియో వైరల్
తల్లిదండ్రులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కానీ వారికి ఇష్టమైన వస్తువుల్ని బహుమతిగా ఇస్తే వాళ్ల అనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇన్షా అనే అమ్మాయి తన మొదటి జీతంతో తండ్రికి కొనిచ్చిన గిఫ్ట్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Taiwan: ఉద్యోగులకు ఐదేళ్ల జీతం బోనస్గా ఇవ్వబోతున్న కంపెనీ.. ఏ కంపెనీయో తెలుసా?
ఒక కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు ఏకంగా ఐదేళ్ల వేతనాన్ని బోనస్గా అందించబోతుంది. తైవాన్కు చెందిన షిప్పింగ్ కంపెనీ ఎవర్గ్రీన్ మెరైన్ అనే సంస్థ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని 3,100 మంది ఉద్యోగులకు వారి పనితీరు ఆధారంగా ఈ బోనస్ అందిస్తామని �
Indian Employees: ఇండియాలో ఉద్యోగులకు 15-30 శాతం పెరగనున్న వేతనాలు.. తాజా సర్వే వెల్లడి
సగటున 9.8 శాతం పెరుగుదల ఉంటుంది. కార్న్ ఫెర్రీ సంస్థ మన దేశంలోని 818 సంస్థలను సర్వే చేసి ఈ విషయాలు వెల్లడించింది. ఈ సంస్థ సర్వే చేసిన కంపెనీలు మొత్తంగా 8,00,000 ఉద్యోగాల్ని కల్పిస్తున్నాయి. మన దేశంలో సగటున 9.8 శాతం పెరుగుదల ఉండొచ్చు.