Home » Salon
రీల్స్ పిచ్చిలో చేస్తున్నారో? నిజంగానే సహనం కోల్పోతున్నారో తెలియదు కానీ.. సెలూన్కి వచ్చిన వ్యక్తిని చితక బాదాడు ఓ బార్బర్. వైరల్ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులపైకి గ్రామస్తులు రాళ్లతో దాడి చేయడంతో ఓ వాంటెడ్ క్రిమినల్ పరార్ అయ్యాడు. ఈ ఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసు టీంపై 50 మందికిపై గా రాళ్లు రువ్వారని పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారని వెల్లడిస్తున్నారు. అరెస్టు చేసిన నాసిరుద్దీన్ అల�
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమైన దేశం ఏదైనా ఉందంటే అది అగ్రరాజ్యం అమెరికానే. కేసులు, మరణాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో నమోదైనన్ని కేసులు, చావులు మరే దేశంలోనూ నమోదు కాలేదు. నిత్యం దాదాపు 60వేలకుపైగా పాజ�
సెలూన్కు వెళ్లి హెయిర్ కట్, షేవింగ్ చేయించుకున్న ఆరుగురికి కరోనా సోకినట్లు టెస్టుల్లో తేలింది. మధ్యప్రదేశ్ లోని జరిగిన ఘటనతో పోలీసులు గ్రామం మొత్తాన్ని సీల్ చేశారు. విచారణలో బార్గావ్ గ్రామానికి చెందిన బార్బర్ ఆరుగురికి ఒకటే గుడ్డ ఉపయోగి�