Home » Samata murder case
కొమ్రుంభీం జిల్లాలో సంచలనం రేపిన సమత హత్యాచారం కేసులో దోషులకు కోర్టు మరణ శిక్ష విధించింది. షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్లను ఫాస్ట్ట్రాక్ కోర్టు జడ్జి... దోషులుగా తేల్చి శిక్ష ఖరారు చేశారు.