Home » Samjhauta Express
లాహోర్-ఢిల్లీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు సోమవారం(మార్చి-4,2019) పాక్ అధికారులు ప్రకటించారు.
భారతీయ రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ -పాక్ ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను రద్దు చేస్తున్నట్లు భారత రైల్వే శాఖ ప్రకటించింది. మార్చి-4 నుంచి ఈ రైలును రద్దు చేస్తున్నట్లు గురువారం (ఫిబ్రవరి-28,2019) ప్రకటించింది. వారంలో రెండు రోజులు బు�
భారత్ – ఇండియా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పాక్ సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను నిలిపివేసింది. ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీనితో పాక్ నుండి
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్-భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళవారం పాక్ పై భారత్ సర్జికల్ దాడులకు కూడా పాల్పడింది. పు