Home » Samyukt Kisan Morcha
నేడు దేశవ్యాప్తంగా రైతుల రైల్ రోకోకు పిలుపిచ్చాయి రైతు సంఘాలు.
అక్టోబర్ 18వ తేదీన రైల్ రోకో నిర్వహించాలని, దసరా పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల దిష్టిబొమ్మలను దహనం చేస్తారని రైతుల సంఘాల నేతలు ప్రకటించారు.
శుక్రవారం ఉదయం పది గంటలకు క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. విచారణకు ఆశిష్ మిశ్రా హాజరు కాలేదు. ఆశిష్ ను పట్టుకుంటారా ? అనే ఉత్కంఠ నెలకొంది.