Home » sanchaita gajapathi raju
సంచయిత పొలిటికల్ ట్రబుల్స్ _
మాన్సాస్ ట్రస్టు వివాదం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ట్రస్టు భూముల చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. విజయనగరం మహరాజులకు చెందిన ట్రస్టు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైంది. సంప్రదాయబద్ధంగా, తరతరాల నుంచి పద్దతిగా వెళ్త
సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని కేంద్ర మాజీమంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు ఈరోజు ఉదయం సతీ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఉన్నగోశాలను సందర్శించారు.
సంచయిత నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు
jagan poosapati dynasty: విజయనగరం జిల్లాలో ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ వ్యవహారం రకరకాల ట్విస్టులు తీసుకుంది. పూసపాటి రాజ వంశీయులకు చెందిన ఈ ట్రస్టు బాధ్యతలు మార్చి 4న సంచైత గజపతిర�
https://youtu.be/YsDSvQNPVDA
Sanchaita Gajapathi Raju & Mansas Trust: ఏళ్ల చరిత్ర ఉన్న విజయనగరం మహరాజుల మాన్సాస్ ట్రస్ట్ ప్రతిష్ట, మసకబారుతోందా? ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలను భ్రష్టు పట్టించడంలో అప్పుడు బాబాయ్, ఇప్పుడు అమ్మాయ్. ఇద్దరూ ఒకటేనా! ఆర్థిక ఇబ్బందుల సాకుగా, నాటి రాజుల
విజయనగరం రాజులకు చెందిన మాన్సాస్ ట్రస్ట్(MANSAS TRUST) ఛైర్మన్గా సంచైతా గజపతి బాధ్యతలు తీసుకునే వరకూ ఆమె ఎవరో ఈ ప్రాంత ప్రజలకు
విజయనగరం పూసపాటి రాచ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారం .. ఇప్పుడు యావత్తు తెలుగు ప్రజలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మాన్సాస్ ట్రస్ట్(MANSAS TRUST), మూడు లాంతర్ల (Three Lanterns Pillar) వ్యవహారంతో బాబాయ్, అమ్మాయ్కి మధ్య మాటల యుద్ధమే సాగుతోంది. అసలు విజయనగరం మహార