Home » Sanctions
తమ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు రష్యాకు ఎవరు సాయపడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది అమెరికా.(America Warns China)
తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పశ్చిమ దేశాలు రష్యాని హెచ్చరిస్తున్నాయి. తీవ్రమైన ఆర్థికపరమైన ఆంక్షలు విధించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నాయి.
అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్లు ప్రభుత్వం మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది. మహిళలు కనిపించే షోలు ప్రసారం చేయద్దుని..జర్నలిస్టులు బురఖా ధరించాల్సిందేననీ హుకుం జారీ చేసింది.
U.S. expels Russian diplomats: పది మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ వైట్ హౌస్ ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే రష్యాపై కొత్త ఆంక్షలను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంతో పాటు ఫెడరల్ ప్రభుత్వ సంస్థ�
China bans Trump cabinet : అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్.. చైనా పట్ల ఎలా వ్యవహరించబోతున్నారన్న చర్చ జరుగుతుండగానే డ్రాగన్ కంట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోని మొత్తం 28 మం�
US warns India:బగత నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జో బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని రోజుల ముందు ట్రంప్ సర్కార్ భారత్ కు వార్నింగ్ ఇచ్చింది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకూడదని ఇండియాతోపాటు
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(COVID-19) మొదటగా గతేడాది డిసెంబర్ లో చైనాలోని హుబే ఫ్రావిన్స్ లోని వూహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ లో ఉన్న �
తప్పుడు మార్గంలో ప్రమాదకరమైన మలుపుగా పౌరసత్వ సవరణ బిల్లును యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం(USCIRF)అభివర్ణించింది. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కూడా పొందితే కేంద్ర హోం మంత్రి అమిత్షాపై,భారత ప్రధాన నాయకత�
మీ దగ్గర రేషన్ కార్డు ఉందా..అయితే..మీకు రూ. 1000తో పాటు ఒక చీర, ఒక పంచె, కొంత సామాగ్రీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా కానుక అందించాలని భావించింది. ఇందుకు బడ్జెట్ కూడా కేటాయించింది. కానీ తెలుగు రాష్ట్రాల్�
గురువారం(సెప్టెంబర్-8,2019)నుంచి జమ్మూకశ్మీర్ లో ఆంక్షలు పూర్తిగా ఎత్తియేయనున్నారు. రెండు నెలలకు పైగా కశ్మీర్ లోయలో కొనసాగిన భద్రతాపరమైన ఆంక్షలను ఎత్తివేయాలని జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అధికారులను సోమవారం ఆదేశించారు. కశ్మీర్ను �