Home » Sand Reach
సుప్రీంకోర్టు ఆదేశాలనుసైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను కొనసాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీలో ఇసుక రీచ్ల వేలం పేరిట ఒక వ్యక్తి ఏకంగా కోట్ల రూపాయలు కాజేశాడు.
రాష్ట్రంలో అన్ని వర్గాల అవసరాలకు ఇసుక అందివ్వాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి �
గుంటూరు జిల్లా కొల్లిపొరకలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇసుక కోసం గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. ఇసుక తవ్వకాల్లో తలెత్తిన వివాదం కాస్తా..ఘర్షణకు దారి తీసింది. దీంతో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. అన్నవరపు లంక