Sand Scarcity

    చంద్రబాబు ఇసుక దీక్షకు అనుమతి నిరాకరణ

    November 8, 2019 / 09:02 AM IST

    ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ, భవన నిర్మాణ కార్మికులకు అండగా  మాజీ సీఎం చంద్రబాబు జరుప తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నంవబర్ 14న చంద్రబాబు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్ష చేపట్టటానికి పార్టీ శ్రేణులు అన�

    త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిపోతుంది: లోకేష్ జోస్యం

    October 30, 2019 / 08:54 AM IST

    త్వరలోనే ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోనుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ జోస్యం చెప్పారు. వైసీపీ పాలనపై పలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చి, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేస్�

    ఇసుక కొరతపై టీడీపీ ధర్నాలు

    August 30, 2019 / 01:14 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ధర్నాలు చేపట్టనుంది. ఈ మేరకు టీడీపీ శ్రేణులు 2019, ఆగస్టు 30వ తేదీ శుక్రవారం ధర్నాలు చేపట్టాలని అధినేత చంద్రబాబు ట్విట్టర్‌ ద్వారా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీప�

10TV Telugu News