Home » Sandhya Theatre Tragedy
సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో కాస్త ఊరట లభించింది.
Pushpa 2 Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ వ్యవహారం గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తెచ్చారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ వ్యవహారం గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ వచ్చింది... వైసీపీ ప్రభుత్వంలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు, రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ అని కొనియాడారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలు భేటీ అయ్యారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, బెనిఫిట్ షోలు, టికెట్ ధరలతో పాటు మరికొన్ని సమస్యలపై చర్చించినట్లు తెలుస్తుంది.. అయితే నాగ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ అయ్యారు. ఇటీవల సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, బెనిఫిట్ షోలు, టికెట్ ధరలతో పాటు ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. తొక్కిసలాటలో గాయపడి హాస్పి�
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప టీమ్ రూ.2 కోట్ల పరిహారాన్ని ప్రకటించింది. అల్లు అర్జున్ తరపున ఒక రూ.కోటి, మైత్రి మూవీ మేకర్స్, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ చెరో రూ.50 లక్షల�