తిరుపతిలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు నవంబర్ 1 నుండి జారీ చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (శుక్రవారం28,2022) పేర్కొన్నారు. భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని రెండో సత్రం శ్రీనివాసం వద్ద టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. శని, ఆది, సోమ, బు
ఇవాల్టి సమావేశంలో మూడు నెలల కాలానికి అవసరమైన బియ్యం పప్పు దినుసులు నూనెలు, నెయ్యి, చక్కర బెల్లం తదితర అవసరాల కొనుగోళ్లకు సంబంధించి పాలక మండలి ఆమోదం తెలుపనుంది.