Home » Sathupalli
విడిపోతే మనం ఎలా బతుకుతామో ఏమో అని వారంతా బాధపడ్డారు. కరెంట్ ఉండదు, కారు చీకట్లు అలుముకుంటాయని భయపెట్టారు. CM KCR
కొంతమంది గడియాలు, డబ్బులు పంచుతున్నారని అదేనా రాజకీయం అంటే ..? అంటూ ప్రశ్నించారు. రూ.70ల గడియారం కావాలా..? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కావాలా..? ఆగమాగం కాకుండా.. ఆలోచించి ఓటువేయాలని ప్రజలకు సూచించారు.
ఇలాగే అసత్య ప్రచారం చేస్తే వారికి తగిన బుద్ధి చెబుతామని సండ్ర వెంకట వీరయ్య అన్నారు.
పక్కనున్న వారికి చిన్న సమస్య వస్తేనే ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక మూగజీవాలను ఎవరు పట్టించుకుంటారు? కానీ ఖమ్మం జిల్లా పోలీసులు ఓ శునకం పట్ల మానవత్వం చాటుకున్నారు.
ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ నీరజ ఆతహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని 2019, అక్టోబర్ 28వ తేదీ సోమవారం నీరజ ఆత్మహత్యకు పాల్పడ్డార�