sathybama

    Narakasura : నరకాసుర వధ ఎందుకు జరిగిందంటే?..

    November 2, 2021 / 01:07 PM IST

    చెడుమార్గం పట్టిన కొడుకును ఉద్ధరించే శక్తి తల్లికే ఉంది. చీకటిలో చిక్కుకున్న నరకుడిని తీర్చిదిద్దే శక్తి భూదేవికే ఉంది. అప్పటికి ద్వాపర యుగం వచ్చేసింది. భూదేవి అంశ ద్వారకలో సత్యభామగా ఉంది.

10TV Telugu News