తాను జమ్మూ కశ్మీర్ గవర్నర్గా ఉన్న సమయంలో ఆ పదవి తనకు ఇస్తారని తెలుసని, అయితే బీజేపీపై విమర్శలు చేయడం వల్ల తనను దూరం పెట్టినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తనను అక్కడి నుంచి మేఘాలయకు బదిలీ చేశారని కూడా ఆయన అన్నారు. మాట్లాడటం ఆపేస్తే తా�
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిపాటు ఆందోళన చేపట్టారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోనే సుదీర్ఘంగా అత్యంత సుదీర్ఘ నిరసనల్లో ఇది ఒకటి. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాల్ని రద్దు చేసుకుంటున్నట్లు గతేడాది నవంబర్ 19 ప్రధానమంత్రి నరే�
వ్యవసాయ చట్టాల రద్దు చేసిన కేంద్రం రైతుల పలు డిమాండ్లకు హామీ ఇవ్వడంతో ఏడాదికిపైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసిన రైతన్నలు తమ నిరసనలు ఇటీవల విరమించి ఇళ్లకు తిరిగెళ్లిన విషయం తెలి
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న రైతులకు అనుకూలంగా మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంపై మొదటినుంచి సానుకూల వ్యాఖ్యలు
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్పై ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కాశ్మీర్ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు యువతకు