Home » satyakumar
"వైసీపీ పాలనలో వీల్ చేర్లు లేవు, అవినీతి కూరుకుపోయింది, మౌలిక సదుపాయల కల్పన లేదు" అని అన్నారు.
టీడీపీతో పొత్తుపై ఏపీ బీజేపీ నేత సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో కక్ష్య సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధి విస్మరించి అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని విమర్శించారు.
ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా గుర్తించడం వల్లే ఆ చుట్టుపక్కల కొన్ని సంస్థలను కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు.
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం పోవాలన్నారు.