Home » SaveSoil
భూమి ఎడారి అవుతుంది, కాపాడుకోకపోతే భవిష్యత్తులో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటూ సద్గురు జగ్గీ వాసుదేవ (Sadhguru Jagadish Vasudev) అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఏటా సుమారు 27వేల జీవ జాతులు అంతరించిపోతున్నాయని తెలిపారు.