Home » SBI ATM
ఆ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో దొంగల కన్ను దానిపై పడింది. ముందుగా రెక్కీ చేసినట్లు తెలుస్తోంది.
అది ఏటీఎమ్..? లేక పాముల పుట్టా? ఏటీఎం మిషన్ నుంచి డబ్బులకు బదులు పాములు బయటకు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 పాములు ఏటీఎం మిషన్ నుంచి బయటకు తీశారు.
ఆన్ లైన్ మోసాలు పెరిగిపోయాయి. రెప్పపాటులో సైబర్ క్రిమినల్స్ డబ్బు దోచేస్తున్నాయి. దీంతో బ్యాంకులు ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బాదుడుకి సిద్ధమైంది. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయనుంది.
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ కొన్ని అకౌంట్లకు జులై నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఉన్నవారికి కొత్త సర్వీసు ఛార్జీలు వర్తించనున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎస్బీఐ ఏటీఎంల్లో ఓటీపీ ఆధారిత లావాదేవీలు 24X7 చేసుకోవచ్చు. సెప్టెంబర్ 18, 2020 (శుక్రవారం) నుంచి 24 గంటల సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఏటీఎం కార్డు ద్వారా సంబంధింత బ్యాంకు ఏటీఎంలో రూ.10 వ�
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ న్యూ ఇయర్కు వెల్ కం చెబుదాం..ఎలా చెప్పాలి..పార్టీ ఎలా చేసుకోవాలనే దానిపై మాట్లాడుకుంటూ..బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదంతా ఒకే..కానీ మీకు కొన్ని విషయాలు గుర్తు ఉన్నాయా ? అవ�