Home » Scammers
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ నెంబర్ల విషయంలో జర జాగ్రత్త.. ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లను ఇదే విషయంలో హెచ్చరిస్తోంది.
''నేను... మీ సాయి ధరమ్ తేజ్ ని.. ఈ కరోనా కష్టకాలంలో కొంతమందికి సాయం చేయదలుచుకున్నా.. వీలైతే డబ్బులు పంపించండి. పైగా ఎక్కువేమీ కాదు. జస్ట్ 10-15 వేలు మాత్రమే'' అని వాట్సాప్ లో కొందరికి మేసేజ్ లు వచ్చాయి.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. జనాల వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా వాట్సాప్ వేదికగా సైబర్ క్రిమినల్స్ చీటింగ్ చేస్�
మెక్సికోలోని ఓ క్లినిక్ లో ఏకంగా 80 మందికి బోగస్ టీకాలను ఇచ్చినట్లు నిర్ధారించారు. అయితే..ఈ టీకాల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు.
WhatsApp యూజర్లను మభ్యపెట్టేందుకు కొత్త స్కాంతో ఎదురుచూస్తున్నారు మోసగాళ్లు. వాట్సప్ అఫీషియల్ మెసేజ్ అంటూ.. వెరిఫికేషన్ అడుగుతున్నారు. కొంచెం పరిశీలించి చూస్తే ఫేక్ అని తెలిసిపోయే ఈ మెసేజ్లతో చాలా మంది మోసపోతున్నారు. మెసేజ్ రాగానే అలర్ట్ అయి వ