Scare

    మైనర్ ను పెళ్లి చేసుకుంటానంటూ ఫైరింగ్

    September 9, 2020 / 09:33 AM IST

    Wanted to marry minor : మైనర్ ను పెళ్లి చేసుకుంటానంటూ..ఓ వ్యక్తి కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. బాలిక తండ్రిని బెదిరించేందుకు ఫైరింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Jharoda Majra ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్ప

    కరోనా భయం, కరెన్సీ నోట్లను కాల్చి బూడిద చేశారు

    April 12, 2020 / 03:56 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు వణికిపోతున్నారు. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ మహమ్మారి. లక్షల మందిని మంచాన పడేసింది. వేలాది మందిని బలితీసుకుంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రూపంలో క�

    అంతర్జాతీయ విమానాలపై బ్యాన్ పొడిగించిన భారత్

    March 26, 2020 / 01:49 PM IST

    కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నెల 22నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు మార్చి-19న భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు,రోజు�

    కరోనా భయం… జైలు గోడలు బద్దలు కొట్టి.. పోలీసుల తలలు పగలగొట్టిన ఖైదీలు

    March 21, 2020 / 05:53 PM IST

    కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం లేకపోవడం, కోర్టులు కూడా తాత్కాలికంగా మూసివేయడం వల్ల పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య పెరగిపోయాయి. ఈ క్రమంలోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు జైలులో ఉండే ఖైదీలు. లేటెస్ట్‌గా కోల్‌కతాలోని డమ్ డమ్ సెంట్రల్ జైలు ఖైదీల

    భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్ : మోడీ..ఏం చెబుతారో

    March 19, 2020 / 12:51 AM IST

    భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2020, మార్చి 18వ తేదీ బుధవారం ఒక్కరోజే 27 కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 169కి

    కరోనా భయం.. కేంద్రమంత్రి మురళీధరన్ గృహ నిర్భందం

    March 17, 2020 / 07:41 AM IST

    కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రమంత్రి మురళీధరన్ తనకు తానుగా క్వారంటైన్ అయ్యారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకూడదని,ఢిల్లీలోని తన అధికారిక నివాసనం నుంచే తన కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారట. అయితే కరోనా వైరస్ సోకి�

    షిర్డీ ఆలయం మూసివేత

    March 17, 2020 / 06:06 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ పైనా పడింది. షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం(మార్చి 17,2020)

    కరోనా భయం….మహారాష్ట్ర,వెస్ట్ బెంగాల్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

    March 17, 2020 / 02:22 AM IST

    కరోనా వైరస్‌ దృష్ట్యా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆరు వారాలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వాయిదాపై ఏపీ సీఎం ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పశ్చిమబెంగాల్‌లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నిక�

    కరోనా భయం….పార్లమెంట్ విజిటర్ పాస్ ల జారీ నిలిపివేత

    March 15, 2020 / 11:31 AM IST

    కరోనా వైరస్ దృష్ట్యా పార్లమెంట్ విజటర్ పాస్ ల జారీని నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విజిటర్ పాస్ ల జారీ సస్పెండ్ చేసే నోటిఫికేషన్ పై లోక్ సభ సెక్రటరీ జనరల్ శ్రీవాత్సవ సంతకం చేశారు. దేశవ్యాప్తంగా కరోనాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వ�

    కరోనా భయం…మార్చి-31వరకు పాఠశాలలకు సెలవులు

    March 5, 2020 / 01:26 PM IST

    ఇప్పటివరకు వ్యాక్సిన్ లేని కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచంలోని అన్ని దేశాలు భయపడుతున్నాయి. భారత్ లో కూడా ఇప్పటికే 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పేరు వింటేనే ఇప్పుడు ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారంట. ద

10TV Telugu News