Home » schedule
డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ లో మొత్తం 20 లీగ్ మ్యాచులు.. 2 ప్లే ఆఫ్ మ్యాచులు.. 23 రోజుల పాటు జరుగుతాయి. మార్చి 4న తొలి మ్యాచు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. మార్చి 5న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బ్రబౌర్న్ స్టేడియంలో �
దక్షిణాఫ్రికాలో ఈ టోర్నీ మొదలవుతుంది. ఇండియా మ్యాచ్లు ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్ దాయాది పాకిస్తాన్తో ఉండటం విశేషం. ఇటీవల ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో ఇండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
పంజాబ్, అమృత్సర్ ఎయిర్పోర్టులో ఒక విమానం ఏకంగా ఐదు గంటల ముందే బయల్దేరి వెళ్లిపోయింది. అమృత్సర్ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన స్కూట్ ఎయిర్లైన్స్ విమానం షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రి 07.55 నిమిషాలకు బయల్దేరాల్సి ఉంది.
మహబూబ్నగర్లో జేపీ నడ్డా.. తుక్కుగూడలో అమిత్ షా.. బేగంపేట్లో.. ప్రధాని మోదీ. ఇలా.. ఢిల్లీ నుంచి ఎవరొచ్చినా.. గల్లీ గల్లీలో రీసౌండ్ వచ్చేలా.. టీఆర్ఎస్పై బేస్ పెంచి మరీ వాయించేస్తున్నారు. నడ్డా, అమిత్ షా అంటే ఓకే. వాళ్లు.. రావాలనే సభకొచ్చారు. కావాల�
దేశవ్యాప్తంగా జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆరు రాష్ట్రాల్లో.. మూడు లోక్సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు(Inter Public Exams) ఏపీ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ఆటంకం కలగకుండా తెలంగాణ ఇంటర్ పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు ఇంటర్ బోర్డ్ అధికారులు.
భారత్ -శ్రీలంక మధ్య టీ20, టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మారిపోయింది. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్టర్ వేదికగా ట్వీట్ చేసి వెల్లడించింది.
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా లో పర్యటించిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, రాజకీయ పార్టీలతో సమావేశాలు, అధికార యంత్రాంగంతో ఎన్నికల నిర్వహణపై చర్చించారు.