school premises

    Uttar Pradesh: వాజపేయి జయంతిని అడ్డుకున్న హెడ్‌మాస్టర్.. సస్పెండ్ చేసిన ప్రభుత్వం

    December 26, 2022 / 05:38 PM IST

    డిసెంబర్ 25, వాజపేయి జయంతి అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వాజపేయి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో, అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

    స్కూల్ లోకి సింహం…హడలిపోయిన గ్రామస్థులు

    May 3, 2020 / 06:06 AM IST

    కరోనావైరస్ వ్యాప్తిని నిలువరించడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ ఫలితంగా మనుషులందరూ తమ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ లేకుండా రోడ్లు ఖాళీగా ఉండటంతో వన్యప్రాణులకు రోడ్లపై హాయిగా తిరిగే అవకాశం లభించింది.  

10TV Telugu News