Home » Scientists
novel mask, developed by scientists : కరోనా నేపథ్యంలో మాస్క్ కంపల్సరీ అయిపోయింది. కానీ..దీనిని వాడడంలో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. మాస్క్ లు కూడా ఖరీదుగా ఉంటుడడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ధరించిన సమయంలో..మాస్క్ లు కిందకు జారిపోవడం, ఊపిర�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఇంకా కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని వ్యాక్సిన్ లు మూడో దశలో కొనసాగుతూ విజయవంతంగా పనిచేస్తున్నాయి. కానీ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వచ్చేందుకు సమయం పట్టే అవకాశాలున్నాయి. ఈ నేప
కరోనావైరస్… పిల్లలలో టైప్ -1 డయాబెటిస్కు కారణమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. లాక్ డౌన్ సమయంలో వాయువ్య లండన్ ఆసుపత్రులలో ఈ పరిస్థితి ఉన్న కొత్త రోగుల సంఖ్య రెట్టింపు అయింది. లాక్ డౌన్ ప్రారంభం మార్చి 23 నుంచి జూన్- 4 మధ్య కొత్తగా ప్రార
వినికిడి సమస్య, మానసిక రుగ్మతలు సహా అనేక వ్యాధులకు ఉపయోగిస్తున్న ఓ మెడిసిన్.. కొవిడ్-19 చికిత్సకు ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అధునాతన కంప్యూటర్ సిమ్యులేషన్లను ఉపయోగించి దీనిని గుర్తించారు శాస్త్రవేత్తలు. కరోనా
కరోనా వ్యాక్సిన్ పై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. Indian coronavirus vaccines మూడు పరీక్ష దశలో ఉన్నాయని, సైంటిస్టులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే..పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రపంచంలో భారత్ ఎవరికన్నా తక్కువ కాదని, ఉత్తమ
కరోనా..కరోనా..అందర్నీ భయపెడుతోంది. దీనిని కాపాడుకోవాలంటే..మూడు సూత్రాలు చెబుతున్నారు. మాస్క్, సోషల్ డిస్టెన్స్, శానిటైజ్ చేసుకోవడం. కానీ మాస్క్ ఏదీ ధరించాలి ? అనే దానిపై అందరిలో డౌట్స్ ఉన్నాయి. అన్ని రకాల మాస్క్ లు వైరస్ ను కట్టడి చేయవంటున్నారు
హ్యూమన్ టెస్ట్ దశలో ఉందని చెప్పిన COVID-19 వ్యాక్సిన్ కు రెండు నెలల్లోనే రష్యా అప్రూవల్ ఇచ్చేసింది. ఇదెలా సాధ్యమైందంటూ ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయి టెస్టులు జరగకుండా వ్యాక్సిన్ రిలీజ్ చేస్తే ఎలా నమ్మాలని అడుగ�
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ప్రధానంగా మాస్క్ తప్పనిసరిగా మారిపోయింది. ఎన్ – 95 మాస్క్ లు సురక్షతమని భావించి చాలా మంది దానిని ఉపయోగిస్తున్నారు. ప్రతి రోజు బయటకు వెళ్లే వారు మాస్క్ ల విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక మాస్క్ ఉంటే..దానిని ప�
అసింప్టమాటిక్ కోవిడ్ కేసులు చాలా సాధారణమంటున్నారు సైంటిస్టులు.. అందుకు నాలుగు ఆశ్చర్యకరమైన కారణాలను కూడా వెల్లడించారు. కరోనా వైరస్ తీవ్రమైన అంటువ్యాధి అయినప్పటికీ.. 40 శాతం మందిలో కరోనా లక్షణ రహితంగా ఉందని గుర్తించారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ క�
ప్రపంచమంతా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది. కరోనా పంజా నుంచి తప్పించుకునే పరిస్థితులు లేవు.. కంటికి కనిపించని శత్రువులా మనుషుల ప్రాణాలను బలితీసుకుంటోంది. కరోనా వైరస్ లక్షణాలు సాధారణ ఫ్లూ �