Home » Scientists
కరోనా వైరస్ మరింత ప్రాణాంతకంగా మారిందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వైరస్ రోజురోజుకు కొత్తగా రూపాంతరం చెందుతోంది. ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా వైరస్ వ్యవహరించే లక్షణాల్లోనూ కొత్త మార్పుులు కనిపిస్తున్నాయి. ప్రారంభంలో కంటే ఇప్పుడ
ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కొవిడ్-19 అనేది ఒక వేవ్ కాదు.. సునామీ లాంటిందని హెచ్చరిస్తున్నాయి పలు అధ్యయనాలు. లాక్ డౌన్ ప్రణాళికబద్ధంగా అనుసరించినప్పుడే కరోనాను కట్టడి చేయడం సాధ్య పడుతుందని, లేదని నిర్లక్ష్యం వహిస్తే కరోనాకు బలైపోవాల్సిం�
అసలే కరోనా కాలం… బయటకు వెళ్తే మాస్క్ తప్పనిసరి.. ధరించిన ప్రతి మాస్క్ కరోనా నుంచి రక్షణ ఇస్తుందా? అంటే కచ్చితంగా గ్యారెంటీ లేదు. కానీ, ప్రత్యక్షంగా ప్రభావాన్ని మాత్రమే తగ్గిస్తుంది. మాస్క్ పెట్టుకుంటే ఎంతవరకు సురక్షితమనే సందేహాలు ఉన్నాయి. �
ప్రపంచమంతా కరోనా వాక్సిన్ గురించి కలవరిస్తోంది . అందుక్కారణం ఒక్కటే . ఇప్పటికే కరోనా ప్రపంచాన్ని చుట్టేసింది . లక్షల మంది ప్రాణాలు బలిగొంది . రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతూ పోతోంది . మందు లేదు , చికిత్స లేదు . మరోపక్క వైరస్ మ్యుటేషన్ మరింత భ�
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. కరోనా అనేక మార్గాల్లో వ్యాపిస్తుందని తెలుసు.. ముక్కు, నోటి ద్వారా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని అంటున్నారు. ఇప్పుడు కళ్ల ద్వ�
మిలీనియం క్రితం సీక్రెట్ను సైంటిస్టులు బయటపెట్టారు. 1110వ సంవత్సరంలో చంద్రుడు కొద్ది నెలలుగా కనిపించకుండాపోయిందట. నెలల తరబడి చీకటిలో ఉండిపోయిన భూ గ్రహంపై జరిగిన వాస్తవాన్ని బయటపెట్టారు సైంటిస్టులు. 900ఏళ్ల క్రితం చంద్రుడు కనిపించకుండా పోవడ
కరోనావైరస్ మహమ్మారి ప్రపంచంలోని మిలియన్ల మందిని ప్రభావితం చేసింది. COVID-19 గుండె, మెదడు వంటి అవయవాలతో పాటు శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేయగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా నిర్మూలన కోసం విస్తృత్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సరైన వ్యాక్సిన్ ఇప్�
అగ్రరాజ్యంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో ఆకతాయి పిల్లోడి మాదిరిగా అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వింత వాదనలు ఆ దేశ ప్రజల్లో భయాలను మరింత పెంచుతున్నాయి. వైట్ హౌస్ నుంచి ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై ఆ దేశ సైంటిస్టులు, డాక్టర్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. భారతదేశంలో కరోనావైరస్ ఉన్నవారిలో 80 శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదు. ఇది ఆందోళన కలిగించే విషయం అని దేశంలోని అత్యున్నత వైద్య పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్త ఒ
COVID-19 చికిత్సకు సహాయపడే 10,000 కంటే ఎక్కువ సమ్మేళనాల నుండి ఆరు ఔషధాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. నేచర్ జర్నల్లో ప్రచురించబడిన ఈ పరిశోధన ఆమోదించబడిన ఔషధాల సామర్థ్యాన్ని, క్లినికల్ ట్రయల్స్లో అభ్యర్థులు, ఇతర సమ్మేళనాలను పరీక్షించింది.