Home » SCO Summit 2025
షాంఘై సదస్సులో భారత ప్రధాని మోదీ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను పట్టించుకోకుండా, పలకరించకుండా వెళ్లిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) డ్రాగన్ కంట్రీకే షాక్ ఇచ్చారు. షాంఘై కో ఆపరేషన్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు మీద కౌంటర్ వేశారు.