Home » Scooter
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుక్కల భయం ఓ నిండు ప్రాణం తీసింది. కుక్కలు వెంబడించడంతో స్కూటర్ పైనుంచి దూకిన మహిళా పంచాయతీ కార్యదర్శి మృతి చెందారు. ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంట దగ్గర ఈ ఘటన జరిగింది. ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంట�
దేశమంతా లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రతిఒక్కరూ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ఎవరూ కూడా బయటకు రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అనేక పరిసరాలు, సమాజాలు తమ ప్రాంతాల్లోకి కొత్త వ్యక్తులను రానివ్వడం లేదు. బయటి నుండి ఎ�
బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన జగత్ ప్రకాష్ నడ్డాకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. జేపీ నడ్డా నేతృత్వంలో కొత్త లక్ష్యాలను చేరుకుంటామని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు ఇచ్చిన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మ
తల్లిదండ్రుల కోరికలను తీర్చే పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశలు,కోరికలను వారు చెప్పకుండానే గమనించి వాటిని తీర్చే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి..మైసూర్ నివాసి అయిన డాక్టర్ కృష్ణకుమార్ గురించి సోషల్ మీడియా ద�
హైదరాబాద్: ఎన్నికలు ముగిసాయి. ఫలితాలకోసం మే 23 దాకా ఆగాలి. కానీ … ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించి వాహానాలు నడిపిన వారికి పోలీసుల శాఖ ఇప్పుడే చలానాల రూపంలో ఫలితం చూపిస్తోంది. రాజకీయ పార్టీలు నిర్వహించిన బైక్ ర్యాలీల్లో ఉత్సాహ