Home » Screening Test
అభ్యర్థుల సంఖ్య 25వేలకు మించినప్పుడు స్క్రీనింగ్ నిర్వహించే విధానాన్ని..
కొంతమందిలో నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్ని గుర్తించడంలో ఇబ్బంది ఎదురౌతుంది. కొందరు ఈ రంగుల్ని గుర్తించలేరు. దీనిని 'వర్ణాంధత్వం' (Colour Blindness) అంటారు. అయితే ఈ సిండ్రోమ్ కారణాలు ఏంటి? చికిత్స ఉందా? చదవండి.
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా మే 5న మొత్తం 727 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-2 స్ర్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి మే 9న APPSC ‘కీ’ని విడుదల చేసింది. అభ్యర్ధులకు ఆన్సర్ ‘కీ’ పై అభ్యంతరాలు తెలిపేందుకు మే 16 వరకు అవకాశం కల్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ (APPSC) మే 5న 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష మొత్తం 727 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. గ్రూప్-2 పరీక్షలకు మొత్తం 2,95,036 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుక�
ఏపీలో 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష జరుగునుంది. స్ర్కీనింగ్ టెస్ట్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రూప్-2 పరీక్షలకు 2లక్షల 96వేల 36 మంది హాజరు కానున్నారు. టెస్ట్ కోసం ఏపీ వ్యాప్తంగా 727 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెల�
ఏపీలో పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి మే 5న నిర్వహించనున్న స్క్రీనింగ్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షలకు హాజరయ్యే మొత్తం 2,96,036 లక్షల మంది అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 727 పరీక్ష కేంద్రాలను ఏర్ప�