Home » Sculptures
TRS ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో తిరుపతి శిల్పాలు కొలువు దీరనున్నాయి. కృష్ణ శిలలతో తయారైన గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి,శివలింగం, సింహం, నంది విగ్రహాలు త్వరలోనే తెలంగాణ నూతన సచివాలంలో కొలువుతీరనున్నాయ
యాదాద్రి శిల్పాలపై రాజకీయ బొమ్మలు చెక్కడం పట్ల తీవ్ర విమర్శలు తలెత్తటంతో వైటీడీఏ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆలయ స్తంభాలపై ఉన్న కేసీఆర్ కిట్, హరితహారం అనే పదాలను తొలగించారు. మిగిలిన అన్ని ప్రభుత్వ పధకాల చిత్రాలు అలానే ఉంచారు. �
ఉత్తరప్రదేశ్ : ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ ఆదేశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. విపక్షాల విమర్శలకు తావిస్తున్నాయ్. తాజాగా ఆవుల సంరక్షణ కోసమంటూ గో కల్యాణ్ పేరిటసెస్ విధింపు ఇందుకు కారణంగా మారింది. ఉత్తర ప్రదేశ్లో ఆవుల సంరక్షణ కోసం కొత్�