Home » SDRF
ప్రజలు తెగిపోయిన వైర్లు, స్తంభాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ అన్నారు.
తుపానుకి ముందు, తుపాను తర్వాత పరిస్థితి ఏంటి అనేది అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. 13 ఎస్డీఆర్ఎఫ్, 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రమాదం సమయంలో బస్సులో 40మంది ఉన్నట్లు తెలిసింది. బస్సు ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. యూపీలోని బారాబంకీ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద నలుగురు చిక్కుకుపోయారు. వారిలో ఇద్దరు మృతి చెందగా, మరో 12 మందిని రక్షించినట్లు పోలీసులు తెల�
ఉత్తరప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీ భవనం పైకప్పు కూలడంతో అందులో పనిచేస్తున్న ఎనిమిది మంది మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది రంగంలోకిదిగి సహాయక చర్యలు చేపట్టడంతో 11 మంది సురక్షితంగా ప్రాణాలత
ఉత్తరాఖండ్లో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అర్థరాత్రి వేళ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ వ్యక్తిని కాపాడారు.
రెండు రోజుల్లోగా పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ నుంచి నిధులను ఎస్డీఆర్ఎఫ్కు తిరిగి బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే అర్హులైన వారికి పరిహారం చెల్లించకపోవడం, కొంతమంది దరఖాస్తులు తిరస్కరించడం వంటి అంశాలపై కూడా ధర్మాసనం స్పందించింది.
రాహుల్ సాహు అనే పదేళ్ల బాలుడు తన ఇంటి వెనుక ఆడుకుంటూ, అక్కడే ఉన్న పాత బోరుబావిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే జిల్లా ఎస్పీ విజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభించారు.
భారీగా ఈదురుగాలులు వీస్తుండడంతో వృక్షాలు నెలకొరిగాయి. తిరుమలలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు.
కోవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు కేంద్రప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది.