Home » Sea
ప్రాణాలు కాపాడుకునేందుకు హాహాకారాలు చేశారు. మంటల నుంచి తప్పించుకోవడానికి కొందరు తమ పిల్లలతో కలిసి సముద్రంలోకి దూకేశారు.
సురేఖవాణి కూతురు, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న నటి సుప్రీత తాజాగా సముద్రం ఒడ్డున తన అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
ఈ శివాలయం చాలా పురాతనమైనది. వందల ఏళ్ల క్రితం నాటిది. ఈ ఆలయానికి, అందులోని శివలింగానికి ఎంతో ప్రాశ్యస్తం ఉంది.
సాంకేతిక సమస్యల కారణంగా ఒక్కోసారి GPS సరిగా పనిచేయకపోవచ్చు. పూర్తిగా దానిపై ఆధారపడి ప్రయాణం అంటే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇద్దరు టూరిస్టులు గుడ్డిగా ఫాలో అయిపోయి ఎక్కడ తేలారో చదవండి.
GPS Car: అన్ని సందర్భాల్లో వీటిని గుడ్డిగా నమ్ముకోవడం, వాటి మీద ఆధారపడటం అంత మంచిది కాదు. వాటి కారణంగా ఒక్కోసారి ప్రమాదాల బారిన పడొచ్చు. మన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చు.
గ్రాండ్ పేరెంట్స్తో పిల్లల అనుబంధం అద్భుతంగా ఉంటుంది. చిన్నతనంలో వారు చెప్పే కథలు.. వారితో ఆడే ఆటలు ప్రతి ఒక్కరికి అందమైన జ్ఞాపకాలు ఉంటాయి. ఓ తాతగారు.. తన మనవరాలి కోసం చేసిన ఓ పని హార్ట్ని టచ్ చేసింది.
ఒక కార్గో షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందారు. జపాన్, దక్షిణ కొరియా మధ్య సముద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
81 ఏళ్ల వయసులో భార్యను చంపేశాడు ఒక భర్త. 40 ఏళ్లుగా వీల్చైర్కే పరిమితమైన భార్యకు సేవలు చేయలేక ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఇటీవల జపాన్లో జరిగింది.
విశాఖ జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో వలల వివాదంపై అధికారుల సీరియస్ అయ్యారు. పెదజాలరిపేట, కొత్త జాలరిపేట, జాలరిఎండాడ, వాశవానిపాలెం, మూలపాలెం గ్రామాల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన వార�
కేరళలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అనుకోని అదృష్టం వరించింది. చేపల కోసం వేట సాగిస్తుండగా.. మత్స్యకారులకు కోట్ల రూపాయల విలువైన తిమింగలం వాంతి దొరికింది. ఆ మత్స్యకారులకు లభించిన తిమింగలం వాంతి బరువు 28 కిలోల 400 గ్రాములు కాగా.. మార�