Second Death

    భారత్‌లో రెండో మృతి, కరోనాతో పోరాడి ఓడిన మహిళ

    March 13, 2020 / 05:48 PM IST

    ఢిల్లీలో కరోనా వైరస్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దేశంలో మహమ్మారి కారణంగా రెండో మృతి నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దేశ రాజధానిలో కరోనా పాజిటివ్‌గా నమోదైన వారిలో మహిళ ఆరోవది. హైబీపీ, డయాబిటిస్ ఉన్న ఆమె కరోనాను జయించలేకపోయింది. ప

10TV Telugu News