-
Home » Second Phase Polling
Second Phase Polling
Uttar Pradesh : ఉత్తర్ ప్రదేశ్ లో ప్రారంభమైన రెండో దశ పోలింగ్
February 14, 2022 / 07:38 AM IST
9 జిల్లాల్లో 55 అసెంబ్లీ స్థానాల కోసం ఓటింగ్ జరుగుతోంది. 586 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో దశలో ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో ముస్లింలతో పాటు చెరకు రైతుల ఓట్లు కీలకం.
దేశవ్యాప్తంగా రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్
April 17, 2019 / 03:29 PM IST
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. ఓటింగ్ కి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. గురువారం (ఏప్రిల్ 18,2019) కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితోపాటు 12 రాష్ట్రాల్లో 95 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ �