Home » Secunderabad constituency
వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలమయితే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నగరానికి చిల్లి గవ్వకూడా ఇవ్వలేదని రేవంత్ విమర్శించారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాలేరును కాదని సికింద్రాబాద్నే ఎంచుకోడానికి కూడా కొన్ని కారణాలు చెబుతున్నారు షర్మిల అనుచరులు.