Home » Secunderabad Train
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో గురువారం అర్థరాత్రి భారీ దోపిడీ జరిగింది.
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో గురువారం అర్థరాత్రి చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు.
బల్లార్షా నుంచి సికింద్రాబాద్ రైలు ప్రయాణికులకు తంటాలు వచ్చాయి. జమ్మికుంట-ఉప్పల్ రైల్వేస్టేషన్ మధ్య 3వ లైన్ పనులు జరుగుతుండటమే ఇందుకు కారణం.
రైలు ఎక్కేందుకు వచ్చినట్లుగా హడావుడి చేస్తారు. ప్రయాణికుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతారు. నిర్లక్ష్యంగా ఉన్న వారి బ్యాగులను దోచేస్తారు. ఇలా అయా రైల్వేస్టేషన్లను అడ్డాగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న కేటుగాళ్లపై రైల్వే పోలీసులు ప్�