Home » Secunderabad-Visakha
దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై తరచుగా రాళ్ల దాడులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తోన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది.