Home » Secunderabad
ములుగు జిల్లా వెంకటాపురం మండల కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మరణించారు.
సికింద్రాబాద్తో పాటు హైదరాబాద్ పరిధిలోని క్లబ్ల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఫైర్ సేఫ్టీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. లిఫ్ట్ లో నుంచి ఉద్యోగులు సేఫ్ గా బయటకు వచ్చారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఏర్పాటు చేసిన రెండు రైళ్లకు తగినంత మంది ప్రయాణికులు లేకపోవటంతో దక్షిణ మధ్యరైల్వే రెండు రైళ్లను రద్దు చేసింది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ
కోవిడ్ సమయంలో ఎందరి ప్రాణాలనో నిలబెట్టిన సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ఇప్పడు మరోక ఘనత సాధించింది. ప్రభుత్వ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు గాంధీ ఆసుపత్రిని ఎంపిక చేసింది కేంద్
నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలలో ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్యరైల్వే జనవరిలో ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటనలో తెలిపింది.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం..
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో హైదరాబాద్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను అధికారులు పెంచారు. దీంతో వాటి సమాయాల్లో మార్పులు జరిగాయి. హైదరాబాద్ నగర ప్రజలను ఇతర రవాణా సౌకర్యలకంటే త
ప్యాట్నీ ఫ్లైఓవర్_పై కారు దగ్ధం_