Home » Secunderabad
సికీంద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలకు సర్వం సిద్దమైంది...అన్నిశాఖల సమన్వయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు సిటి పోలీసులు. ఉజ్జయిని మహాంకాళి బోనాల సంధర్బంగా ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు.
సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి మొదటి బోనంను అత్తెల్లి కుటుంబసభ్యులు ఈ రోజు సమర్పించారు.
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టటం.. పరిస్ధితులు కాస్త అదుపులోకి రావటంతో ఇన్నాళ్లుగా నిలిచిపోయిన కొన్ని ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఈనెల 19 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. వీటిలో 16 ఎక్స్ ప్ర�
సికింద్రాబాద్ బోయినపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.
సికింద్రాబాద్లోని రేతిఫైల్ బస్టాప్లో విషాదం చోటు చేసుకుంది. రెండు బస్సుల మధ్య ఇరుక్కుని ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు
హైదరాబాద్.. సికింద్రాబాద్ ప్రాంతాల్లో లోకల్ ట్రైన్లు ఎట్టకేలకు పట్టాలెక్కనున్నాయి. 15నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ లోకల్ ప్రయాణం జూన్ 23న షురూ కానున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సోమవారం ప్రకటించింది.
పెళ్లి పత్రికలో పేర్లు వేయలేదని జరిగిన ఘర్షణలో నలుగురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. సికింద్రబాద్,తుకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Special Trains : కరోనా లాక్డౌన్ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాలు సడలింపులు ఇస్తూ ఉండటంతో ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేయించు
రాజద్రోహం కేసు కింద అరెస్టయిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ విడుదల కానున్నారు. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈమేరకు ఆయన వ్యక్తిగత లాయర్.. గుంటూరు సీఐడీ కోర్టుల�
ఆక్సిజన్ అందక మహిళ మృతి చెందింది. ఆరు ఆసుపత్రులు తిరిగినా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం అంబులెన్స్ లోనే తుదిశ్వాస విధించింది.. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని బ్రాహ్మణబస్తీకి చెందిన శేషాచార్యులు, పుష్పవల్లి దంపతులకు ముగ్గురు కుమారులు.