Home » Secunderabad
వివాహిత మహిళతో పరిచయం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. పరిచయస్తురాలైన మహిళ గురించి ఊహల్లో విహరిస్తూ.... మహిళ మాట్లాడకపోయే సరికి మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్ర
ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో నిలిపివేసిన దాదాపు పన్నెండు ప్యాసింజర్ రైళ్ల సేవలను ధశల
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి ఈశాన్య రాష్ఠ్రం త్రిపుర రాజధాని అగర్తలాకు 6 ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది.
దసరా పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లిన ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఆది,సోమవారాల్లో 12 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
వయా అలయ్ బలయ్.. దత్తన్న వారసురాలు పొలిటికల్ ఎంట్రీ
సికింద్రాబాద్ తిరుమలగిరిలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. భార్య, అత్తను నరికి చంపాడు. అయితే కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్ స్టేషన్ లో ప్రమాదం చోటుచేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ పట్టుతప్పి కిందపడింది. రైలుకి, ప్లాట్ ఫామ్ కి మధ్యలో ఇరుక్కుపోయింది. ఆమెను గమనించిన రైల్వే కానిస్టేబుల్ ప్రమాదం నుంచి రక్షించారు
సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి వాక్సినేషన్ సెంటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈరోజు ఉదయం నుంచి టీకా కేంద్రం జనం కిక్కిరిసిపోయారు. వ్యాక్సినేషన్ కోసం జనం ఎగబడ్డారు. ఒకేసారి గేట్లను ఓపెన్ చేయడంతో గందరగోళం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు దార�
Secunderabad Gandhi Hospital : గత రెండేళ్లుగా అత్యవసర సమయంలో కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించిన సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ఆగస్ట్ 3 నుంచి సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కోవిడ్ రెండో దశలో గాంధీ ఆస్పత్రిని ప్రత్యేకంగా కరోనా రోగులకు సే�
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో పెంచిన రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.