Home » Secunderabad
రంగుల పండుగ హోలీ.. సందర్భంగా మందుబాబులకు షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. గీత దాటితే తాట తీస్తామని హెచ్చరించారు..
మహాశివరాత్రి పర్వదినాన విషాదం నెలకొంది. సికింద్రాబాద్లో బైక్పై తీసుకెళ్తున్న ఏసీ కంప్రెషర్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు.
Baby feeding set up at Secunderabad Railway Station : చంటిబిడ్డలతో ప్రయాణం చేసే సమయంలో బిడ్డలు పాలకోసం ఏడిస్తే నలుగురిలోను కూర్చుని పాలు ఇవ్వటానికి తల్లులు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇటువంటి ఇబ్బందులు తల్లలు పడకుండా ఇప్పుడు పలు పర్యాటక ప్రదేశాల్లో తల్లులు బిడ్డలకు పాలు ఇ�
three young women missing in hyderabad: హైదరాబాద్లో యువతుల మిస్సింగ్ కలకలానికి దారి తీసింది. ఒకే రోజు వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులు అదృశ్యం కావడం సంచలనంగా మారింది. వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన యువత
Special trains to Tirupati : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఈ రైలు సర్వీసులు వచ్చే బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్-తి�
thieves steal 1200 grams gold in jewellery shop, secunderabad : సికింద్రాబాద్ పాట్ మార్కెట్ లోని ఓ బంగారు నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. చోరీ జరిగిన 24 గంటల్లో పోలీసులు దొంగను పట్టుకున్నారు. మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలో అనిల్ జైన్ అనే వ్యక్తి నేమిచంద్ జైన్ జ్యూయలరీ పేరుతో వ్య�
Continuation of Running of all special trains : కరోనా వైరస్ నేపధ్యంలో నడిపిస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను మరికొంతకాలం పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో సికింద్రాబాద్-హౌరా-సికింద్రాబాద్ (నం.02702/02705) విజయవాడ-చెన్నైసెంట్రల్-�
tech mahindra employee suicide: సికింద్రాబాద్లో విషాదం నెలకొంది. టెక్ మహీంద్రా కాల్ సెంటర్ ఉద్యోగిని సుస్మిత ఆత్మహత్య చేసుకుంది. కాగా ఆమె మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. సుస్మిత ఆరో అంతస్తు నుంచి దూకిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలిలోనే ఆమె చనిపో
police four marriages: అతడు చేసేది పోలీస్ ఉద్యోగం. ఎవరైన తప్పు చేస్తే వారికి బుద్ధి చెప్పడం అతడి పని. కానీ…ఇది తప్పు అని చెప్పాల్సినోడే.. తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా నలుగురు మహిళల్ని మోసం చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరి మెడ�
security guard died : సికింద్రాబాద్ లో ఒక బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డు చేతిలోని తుపాకి పేలి ఆ వ్యక్తి మరణించాడు. రాణి గంజ్ లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న మధు అనే వ్యక్తి చేతిలోని తుపాకి ఆదివారం ఉదయం పేలింది.