Home » Secunderabad
భారత్లోనూ రైల్వేల ప్రైవేటీకరణకు తెరలేచిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దశల వారిగా ప్రైవేటు రైళ్లు పరుగులు తీయనున్నాయి. మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో రైళ్లను నడిపేందుకు ప్రైవేట్ సంస్థలను ఆహ
కరోనా లాక్ డౌన్ చాలామంది ఇళ్లల్లో గొడవలు సృష్టిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు గృహ హింస కేసులు పెరిగాయని కొన్ని లెక్కలు చెపుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఉండే వివాహేతర సంబంధాలు ఇప్పుడు
కరోనా..కరోనా..ఈ కనిపించని పురుగు..అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్ బారిన పడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బాధితులందరూ ఇటీవల ఢిల్లీలో మతపరమైన సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన ప్ర�
తెలంగాణను కరోనా భయం వీడడం లేదు. లాక్ డౌన్ ప్రకటించినా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, మార్చి 26వ తేదీ గురువారం మరో నలుగురికి కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కాకుండా..దేశంలోని ఇతర �
ఖాకీ చొక్కా వేసుకుంటే చాలు.. మేమంతా సమాజానికి అతీతులం అన్నట్లుగా.. మేం ఏం చేసినా చెల్లిపోద్ది.. ఎవ్వరినైనా కర్ర ఇరిగేవరకు కొట్టేస్తాం.. వాతలు వచ్చేలా తాట తీస్తాం.. అనే పోలీసులనే మనం సమాజంలో ఎక్కువ చూస్తుంటాం కదా? అయితే కఠినమైన ఖాకీ దుస్తుల చాటు�
హ్యాండ్ ఖర్చిఫ్ నుంచి డిజైనర్ వేర్ వరకూ అక్కడ తెగ చీపుగా దొరుకుతాయి. అందుకే ఆ బజార్లో కళ్ల ముందే కోట్ల వ్యాపారం కామ్గా జరిగిపోతూ ఉంటుంది. అయితే అలాంటి వ్యాపారం ఇపుడు కరోనా రక్కసి కోరల్లో చిక్కుకుపోయి విలవిల్లాడుతోంది. నిత్యం కస్టమర్లతో &
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, వికారాబాద్ మధ్య మహిళలతో ప్రయాణించే ప్రయాణీకుల రైలును ప్రారంభించింది. ఈ రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మహిళా సిబ్బంది జెండా ఊపి ప్రారంభించారు.
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ తొలి కోవిడ్ బాధితుడు బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చాకే వైరస్ ఎటాక్ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అక్కడి నుంచి బస్సులో వచ్చాకే జ్వరం ప్రారంభమైందని తెలిపాయి. ఇక హైదరాబాద్ వ�
మహిళలకు రక్షణ కరువైంది. వీధుల్లోనే కాదు.. ఇంట్లోనూ కూడా భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఏ కామాంధుడు ఎటువైపు నుంచి విరుచుకుపడతాడో అనే భయంతో మహిళలు
సికింద్రాబాద్ ప్యారడైజ్ బిర్యానీ ప్రప్రంచ ప్రసిధ్ధి పొందింది. ఇప్పుడదే ప్యారడైజ్ జంక్షన్ దేశంలోనే అత్యంత ధ్వని కాలుష్యం వెదజల్లే ప్రాంతంగా కూడా పేరు సంపాదించింది. 2018 చివరి నాటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సేకరించిన వివరాల ప్రకార�